శ్రీ వాసవి ఆర్యవైశ్య అమావాస్య అన్నప్రసాద వితరణ

జ్యేష్ట అమావాస్య సందర్భంగా శ్రీ వాసవి ఆర్య వైశ్య ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. శ్రీశ్రీ. నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో బోరబండ బస్ స్టాప్ వద్దా ఈ కార్యక్రమం జరిగింది. తెల్లవారు జామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద…

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారిని కలిసి 26+1 బీసి కులాల అసోసియేషన్ సభ్యులు*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు తన నివాసం వద్ద ఈ రోజు 26+1 ఉపకులాల అసోసియేషన్ సభ్యులు కలిశారు.. తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం…

ముఖ్యమంత్రి సహాయనిది అందచేత*

23.06 .25 సోమవారం నాడు క్యాంపు కార్యాలయం లో ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు చేతుల మీదుగా కూకట్ పల్లి నియోజకవర్గం చెందిన కె.సత్యవతి ( భర్త కె.శ్రీనివాస్ ) సి.యం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ: 2,00,000 /-…

2,60,000రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత*

కూకట్పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్పల్లి చెందిన 1)నసీం ఫర్ దోస్త్ w/o హైదర్ షరీఫ్ కి 60,000 రూపాయల చెక్కు, 2) మూసాపేట్ కి చెందిన ch. ఉమా మహేష్ s/o ch. త్రిమూర్తి కి 50,000 రూపాయల చెక్కు…

ఘన నివాళులు

అల్లాపూర్ డివిజన్ లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమము ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు గారు జయశంకర్ గారి విగ్రహం పూలమాలవేసి ఘన నివాళులు

అన్ని విభాగాల అధికారులతో సున్నం చెరువు అభివృద్ధి పరిశీలన.

శనివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, అన్ని విభాగాల అధికారులతో సున్నం చెరువు అభివృద్ధిపై ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమీక్ష నిర్వహించారు.. వర్షాకాలం వస్తున్న దృష్ట్యా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అలాగే అత్యంత సుందరీకరణగా…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.

తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దివంగత కాంగ్రెస్ నాయకుడు పాండు ముదిరాజ్ గారి పదవ వర్ధంతి సందర్భంగా ఫతేనగర్ హలో నీ భగత్ సింగ్ పార్కులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ…

స్కూల్ వ్యాన్లు ఆటోలు సీజ్ చేయడం వల్ల ఉపాధి కోల్పోయి స డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులకు గురవుతారని బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు వేముల మారన్న ఆటో స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు డాక్యుమెంటేషన్ చేయించుకున్నంతవరకు సమయం ఇవ్వగలరని ఉప్పల్ RTA గారికి అనివినతి పత్రంఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు డాక్యుమెంటేషన్ చేసుకునే వరకు సమయం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది

ఈకార్యక్రమంలో BRTU నాయకులు రాష్ట్ర కార్యదర్శి మహేష్ దేశపాక్,చిలుక శ్రీనివాస్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు నాయక్,స్కూల్ వ్యాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ CH సాయి కుమార్, కాప్రా ప్రెసిడెంట్ రామాంజీ, బూపతి అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

చెరువు అభివృద్ధి పనులు పరిశీలన గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు,

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ కాముని చెరువు అభివృద్ధి పనులను శుక్రవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్…

సామాజిక బాధ్యతగా అనాధాశ్రమానికి రూ లక్ష అందజేసిన టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ గారు*

మూసాపేట హెచ్పి రోడ్ లోని సాయి సేవా సంఘం ఆహ్వానం మేరకు అనాధ పిల్లల ఆశ్రమంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటలు, కళలు, వివిధ నృత్యాల్లో తమ ప్రతిభ పాటవాలను అద్భుతంగా ప్రదర్శించారు.…