ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారాలకు మార్గం

కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో వర్షాకాలం నేపథ్యంలో ఏర్పడే సమస్యలను నివారించేందుకు డ్రైనేజీ వ్యవస్థను కార్పొరేటర్ శ్రీమతి సబిహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు శ్రీ మహమ్మద్ గౌసుద్దీన్ గారు, జలమండలి జనరల్ మేనేజర్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల జన సమీకరణ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

ఈరోజు సిటి ప్యాలస్,HAL కాలనీ, గాజులరామారంలో జరిగిన జన సమీకరణ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, శశికళ యాదవ రెడ్డి, గజ్జెల…

డ్రైనేజ్ సమస్యపై కోర్టు అసోసియేషన్ సభ్యులతో చర్చ.

బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు బాలాజీ నగర్ డివిజన్లోని నూతనంగా నిర్మిస్తున్న ఎస్టిపి ప్లాంట్ పనులను పర్యవేక్షించారు.. అలాగే అంబేద్కర్ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్యపై కోర్టు అసోసియేషన్ సభ్యులతో చర్చించి సమస్య పరిష్కరించే దిశగా సూచించారు ..…

HMWS&SB నూతన జనరల్ మేనేజర్ హరిశంకర్ గారిని కలిసిన కార్పొరేటర్ సబీహా గౌసుధీన్ గారు.

కూకట్‌పల్లి నియోజకవర్గం – అల్లాపూర్ డివిజన్కార్పొరేటర్ శ్రీమతి సబీహా గౌసుద్దీన్ గారు ఈరోజు HMWS&SB నూతన జనరల్ మేనేజర్ హరిశంకర్ గారిని కలిసి, ఆయనను ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించారు. అనంతరం పర్వత్ నగర్, వివేకానంద నగర్, గాయత్రీ నగర్, పద్మావతి…

ఎన్నిక ఏదైనా గెలుపే లక్ష్యంగా

ఎన్నిక ఏదైనా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాటం చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ గారు పేర్కొన్నారు. ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశo విజయవంతం…

పీజేఆర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులు. శ్రీ బండి రమేష్ గారు.

సీఎల్పీ నాయకుడు మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారి సేవలను స్మరిస్తూ ఆదివారం బాలానగర్లోని ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్…

జై ఆర్యవైశ్య సేవా సమితి అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం.

జూన్ 25వ తారీకు అమావాస్య రోజు మోతి నగర్ లో, అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి మెడికల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ శర్మగారు, ట్రెజరర్ బెజ్జాల నాగరాజ్…

సమస్యలపై , అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.

కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కలిసి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి నిధులు కావాలని వినతి పత్రాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం లో సమస్యలపై పరిష్కారమే ధ్యేయంగా స్థానిక…

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు

గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఫిరోజ్ గూడా లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లితండ్రులు ఆశయాలను నెరవేరుస్తూ విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తల్లితండ్రులు కూడా…

సేవలోకెల్ల అన్నదాన సేవా మిన్నా
జై ఆర్యవైశ్య సేవా సమితి

జూన్ 25వ తారీకు అమావాస్య రోజు సైట్ 3 లో అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి మెడికల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ శర్మగారు, ట్రెజరర్ బెజ్జాల నాగరాజ్…