హైకోర్టు తీర్పుతో దంపతుల షాక్ , ప్రేమ వివాహాలకు పోలీస్ ప్రొటెక్షన్పై సంచలన తీర్పు
ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారికి పోలీస్ భద్రత ఎందుకివ్వాలి?అని ధర్మాసనం ప్రశ్నించింది. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీస్ సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.
ప్రజల్ని ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు..MLA మాధవరం కృష్ణారావు గారు
బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి క్యాంప్ కార్యాలయానికి నియోజకవర్గానికి చెందిన మహిళలు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు … ముఖ్యంగా నియోజకవర్గంలో మంచినీరు అందక చాలా ఇబ్బంది పడుతున్నామని… గత పదేళ్ల కాలంలో మంచినీటికి ఎప్పుడు ఇబ్బంది పడిన…
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు ఏరియాలలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది..
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావు నగర్, పర్వత్ నగర్, శ్రీ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో ఉన్నప్పుడు డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి…
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు ఏరియాలలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావు నగర్, పర్వత్ నగర్, శ్రీ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో ఉన్నప్పుడు డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి…
30 రోజుల్లో వెళ్ళిపోతే మీకే మంచిది*
లేదంటే అరెస్టు జరిమానా – ట్రంప్ హెచ్చరిక
ఇప్పటికే అనేక దేశాలపై టారిఫ్ లు విధించి ఆ దేశాల్ని అతలాకుతలం చేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఫారినర్స్ కు భారీ షాక్ ఇచ్చింది ట్రంప్ ఆధ్వర్యంలోని యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్.30 రోజులకు…
40 సంవత్సరాల సంతోషా సంబరాలుగా రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్
ఆదివారం అల్లాపూర్ డివిజన్ రాధాకృష్ణ నగర్ లోని సెయింట్. ఐజాక్ అడ్వెంట్ హై స్కూల్ యాజమాన్యం 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ యూసఫ్ గూడా లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సందర్భంగా…
పారిశ్రామిక వేత్తలకు అండగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు
కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లోని రాజస్థాన్ కి చెందిన చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అత్యధికంగా అన్నిటికీ టాక్స్లు విపరీతంగా పెంచిందని ముఖ్యంగా మున్సిపల్ టాక్స్ మూడు రెట్లు అధికంగా పెంచారని.. ఏమన్నా అడుగుతుంటే లంచాలు డిమాండ్ చేస్తున్నారని…దీంతో వ్యాపారాలు నిర్వహించుకోవడం…
శ్రద్ధాంజలి
ఒక జననం, ఒక మరణం, బతికినంతకాలం ఎన్నో బంధాలు. ఎన్నెన్నో అనుబంధాలు.జర్నలిస్టుగా సమాజం కోసం ఎంతో పని చేసిన సీనియర్ జర్నలిస్ట్ వై నాగరాజు (నిలువుటద్దం) గారు ఈరోజు సాయంత్రం పరమపదించారు.వై నాగరాజు అన్న గారి వినమ్ర అశ్రునివాళులు. ఆత్మకు శాంతి…
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అన్న ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గ సమస్యలపై డివిజన్లో వారిగా కార్పొరేటర్లతో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారిని కలిసి సమస్యలు వివరించడం జరిగింది
శనివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు నియోజకవర్గ కార్పొరేటర్లు తో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర గారిని కలిసి నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు..ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వే లైన్లు, రోడ్లుకు సంబంధించి సమస్యలు…
తేదీ 11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి
తేదీ 11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ లో అంజయ్య నగర్ చెరువు కట్ట దగ్గర జ్యోతిరావు పూలే జయంతి సందర్భముగా యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు గారు జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూల వేసి నివాళ్లు అర్పించారు