బీ ఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్….

బీ ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవం వేడుకల ముందు ఆ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కూకట్ పల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆసిఫ్ ఖాన్ శనివారం కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో…

జమ్మూలో ఉగ్రవాధుల ధాడి పై శాంతి ర్యాలి

కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 27 మంది భారతీయులకు మరియు దాడిలో మరణించిన వారి , ఆత్మ కు శాంతి చేకూరాలని పడాల సతీష్ గౌడ్. ఫతేనగర్ కార్పొరేటర్ ఆద్వార్యం లో ఫతేనగర్ లో శాంతిర్యాలీ నిర్వహించరు.

కుట్టు మిషన్ల పంపిణీ అభినందనీయం…

ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు…పేద ప్రజలకు అండగా ఉంటూ పేద కుటుంబాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచితంగా కుట్టు శిక్షణ కార్యక్రమం చేపట్టడంతో పాటు శిక్షణ పొందిన మహిళలకు కుట్టుమిషన్ లను అందించడం అభినందనీయమని కూకట్పల్లి ఎం ఎల్…

శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మి నర్సింహా స్వామి సప్తదశ 17వ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు

మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కిసరా మండలం ఈశ్వరాపురం గ్రామంలో శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మి నర్సింహా స్వామి సప్తదశ 17వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నవకలశ అభిషేకము,అఖండ జ్యోతి స్థాపన, అంకురార్పణలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్…

నిండు నూరోళ్లు అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని నా యొక్క దేవుణ్ణి కోరుకుంటున్నాను

అల్లాపూర్ డివిజన్ రాణా ప్రతాప్ నగర్ కు చెందిన బిఆర్ఎస్ యువ నేత శివ తన పది నెలల కుమారుడుకు లివర్ ఆపరేషన్ నిమిత్తం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.. ఈ సందర్భంగా…

చెరువులు అభివృద్ధి విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తే లేదు.

కూకట్పల్లి నియోజకవర్గం లోని 9 చెరువులను అభివృద్ధిపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే స్థానికంగా ఉంటున్న ప్రజలకు, ఆ ప్రాంతంలో కొనుగోలు చేసిన వారికి ,పట్టాదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి తగిన న్యాయం చేయాలని ఇటీవల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

జమ్మూకాశ్మీర్ లో టెర్రరిస్ట్ ఎటాక్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చాటి చెప్పారు.కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష చర్య.భారత సహనాన్ని…

30 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభం .

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ -8,9,10, లలో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు నూతనంగా 30 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌరవ…

చెరువుల అభివృద్ధి ధ్యేయంగా

బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే కొన్ని చెరువులను అభివృద్ధి చేశమని కూకట్ పల్లి నియోజకవర్గంలో మిగిలిన చెరువులను అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు @kkpmla ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా…

మానవత్వం చాటుకున్న గుంటూరు – లాలాపేట పోలీసులు

నిన్న అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో కమ్మ శేషయ్య గ్రౌండ్ ఏరియాలో లాలాపేట పోలీస్ స్టేషన్ ASI, A. నరసింహరావు గారు గస్తీ నిర్వహిస్తుండగా, పక్కన ఉన్న నివాసగృహాల నుండి ఒక మగ మనిషి వచ్చి మా ఆవిడ నిండు…