బహదూర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలు…

డ్రైనెజ్ వ్యర్ధాల ను తొలగించాలి

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్, సర్దార్ నగర్ లలో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు మెడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ గార్లు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారి ఏఈ రంజిత్ వర్క్…

Ghmc ఉద్యోగి AE శ్రీనివాస్ కు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.

Ghmc ఉద్యోగి AE శ్రీనివాస్ కు హార్ట్ కు స్టంట్ వేసిన కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మియాపూర్ పల్స హార్ట్ ఆసుపత్రిలో పరామర్శించి వైద్యుల తో మాట్లాడారు… ఈ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకుని…

హోప్ ఆఫ్ హంగర్ ఆధ్వర్యంలో తోపుడు బండి, వీల్ ఛైర్ అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకకురాలు ఆలేఖ్య గారి ఆధ్వర్యంలో కందుకూరి రేఖకు తోపుడు బండి, వికలాంగుడు…

లబ్ధిదారులకు సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన చౌదరిగారి కృష్ణవేణి కి రూ.49,00/-, వెలుగలా పుష్పమ్మ కు రూ.60,000/-,…

చెక్కుల పంపిని పండగ

కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్పల్లి ఎమ్మార్వో స్వామి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవం ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు…

రూ.7లక్షల 20 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్

కూకట్పల్లి నియోజకవర్గం లోని వివిధ డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 17 మంది లబ్ధిదారులకు సుమారు రూ.7లక్షల 20 వేల రూపాయల విలువ గల చెక్కులను ఆదివారం కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ లోని గొట్టుముక్కల వెంకటేశ్వరరావు గారి…