అల్లాపూర్ డివిజన్ సమస్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన
కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ సబీహా గౌసుధిన్ గారు.

అల్లాపూర్ డివిజన్ సమస్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్‌ను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారి మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా..కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, గురువారం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సర్దార్ ఇద్దరు పిల్లలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం .

బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి..సర్దార్ ఇద్దరు పిల్లలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించి, కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అనంతరం…

అల్లాపూర్ డివిజన్ అభివృధి కార్యక్రమాల పరిశీలన చేసిన MLA మాధవరం కృష్ణారావు గారు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు మరియు మేడ్చెల్ జిల్లా మైనారీటీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ గారు

మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అల్లాపూర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి వార్డు ఆఫీస్ నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.యూసఫ్ నగర్ స్మశాన వాటిక పరిశీలించి మౌలిక సదుపాయాలకి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచనలు…

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా అభిప్రాయ సేకరణ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో నూతన కమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు.. కాంగ్రెస్…

లబ్ధిదారులకు సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు తన నివాసం వద్ద బి.విజయ లక్ష్మి కి రూ.60,000/-, ఎర్రబెల్లి సుష్మ కు రూ.60,000/-ల సిఎంఆర్ఆఫ్ చెక్కులు అందజేశారు..అనంతరం…

జై హింద్ యాత్ర ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుండి కెజిఆర్ కన్వెన్షన్ వరకు నిర్వహించిన జై హింద్ యాత్ర ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్…