మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ శేరి సతీష్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు*..
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ శేరి సతీష్ రెడ్డి గారు * తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…