Category: About us

సీనియర్ సిటిజన్ మహిళలకు, అంగన్వాడీ టీచర్సకు ఆయాలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

కూకట్పల్లి నియోజక వర్గం అల్లాపూర్ 116 డివిజన్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌస్ ఉద్దీన్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లాపూర్ డివిజన్ సీనియర్ సిటిజన్ మహిళలకు, మరియు అంగన్వాడీ టీచర్సకు ఆయాలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ, ఘనంగా…

తల్లిదండ్రులు తమ పిల్లలపై విశ్వాసం వుంచాలి.

మేడ్చల్ జిల్లా ఫిబ్రవరి 16 :- రోజు అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు అశ్రయ్ కన్వెన్షన్ లో నిర్వహించిన Mega Kids School ప్రిన్సిపల్ సుచిత్ర పాటిల్, చైర్మన్ శ్రీ రఘువీర్ నాథ్ గార్ల ఆహ్వానం మేరకు…

ಹೊಸ ಪ್ರವಾಸೋದ್ಯಮ ಅಭಿವೃದ್ಧಿ ಯೋಜನೆಗಳು

ಮೈಸೂರುನಲ್ಲಿ ಇಂದು ನಡೆದ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಹೊಸ ಪ್ರವಾಸೋದ್ಯಮ ಅಭಿವೃದ್ಧಿ ಯೋಜನೆಗಳು ಆರಂಭಿಸಲ್ಪಟ್ಟವು.ಐತಿಹಾಸಿಕ ಸ್ಥಳಗಳನ್ನು ಸಂರಕ್ಷಿಸುವುದಕ್ಕೂ ಪ್ರವಾಸಿಗರನ್ನು ಆಕರ್ಷಿಸುವುದಕ್ಕೂ ಸರ್ಕಾರ ಕ್ರಮಗಳನ್ನು ಕೈಗೊಂಡಿದೆ.

ഐസ്‌ക്രീം കഴിച്ചതിനാൽ ആരോഗ്യപ്രശ്നങ്ങൾ ഉണ്ടായത്

കൊച്ചിക്കടുത്തുള്ള കടുങ്കല്ലൂരിൽ, ഒരു പള്ളി ഉത്സവത്തിൽ വിതരണം ചെയ്ത മലിനമായ ഐസ്‌ക്രീം കഴിച്ചതിനെ തുടർന്ന് ഏകദേശം 30 പേർക്ക് അസുഖം ബാധിച്ചു. ഇതോടെ ഭക്ഷ്യസുരക്ഷയെക്കുറിച്ചുള്ള ആശങ്കകൾ ഉയർന്നിട്ടുണ്ട്.

కొత్త స్టార్టప్ పెట్టుబడి ప్రకటన

ఈరోజు బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కొత్త స్టార్టప్ పెట్టుబడి ప్రకటన విడుదలైంది. సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సుకు సంబంధించిన సంస్థలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పెట్టుబడుల ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని పెట్టుబడిదారులు తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం…

नरेंद्र मोदी का भाषण

आज नई दिल्ली में आयोजित एक बैठक में प्रधानमंत्री नरेंद्र मोदी ने संबोधन किया। उन्होंने कहा कि देश की अर्थव्यवस्था स्थिर रूप से आगे बढ़ रही है।छोटे और मध्यम उद्यमों…

அமைச்சர் உதயநிதி ஸ்டாலின் உரை

இன்று மதுரையில் நடைபெற்ற அரசு நிகழ்ச்சியில் அமைச்சர் உதயநிதி ஸ்டாலின் பேசினார்.மாணவர்களின் கல்வி தரத்தை உயர்த்த புதிய பயிற்சி திட்டங்கள் தொடங்கப்படுவதாக அவர் கூறினார்.அரசுப் பள்ளிகளில் டிஜிட்டல் வசதிகள் அதிகரிக்கப்படும் என்றும் அறிவித்தார். இந்த திட்டம் வரும் கல்வியாண்டில் முழுமையாக நடைமுறைக்கு…

బాచుపల్లిలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి లో ఆగం పండు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్యతిధిగా పాల్గోని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్,…