Latest NewsMalayalam

ഹിന്ദു ദൈവങ്ങളുടെ വിഗ്രഹങ്ങൾ

హిందు దేవి దేవతల విగ్రహల ద్వంసం చేయడం ద్వారా హిందు సంస్కృతిని నాశనం చేయాలనే దుర్మార్గపు చర్యను నిరసిస్తూ

బుధవారం

నారాయణఖేడ్ హిందు సంఘాలు మరియు వ్యాపారస్తులు ఆటో డ్రైవర్లు, విద్య సంస్థలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా

నిరసనగా బంద్ ప్రకటించారు ,ఇందుకు గాను, సంగారెడ్డి జిల్లా, నారాయణకేడ్, హిందూ కమిటీ సబ్యులు రజినీకాంత్ , సాయిరాం , ఆశోక్ యాదవ్,జగ్గదీష్ . ప్రశాంత్ , రామకృష్ణ, మాణిక్యం, రాజు గౌడ్, పాల్గోని ఆవేదన వేక్తం చేశారు