కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి లో ఆగం పండు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం
బహదూర్పల్లి ఎక్స్రోడ్డు వద్ద ఎస్ఎఫ్ఐ కుత్బుల్లాపూర్ మండలం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా అక్టోబర్ 30న జరగనున్న రాష్ట్రవ్యాప్త SFI బంద్ పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ