Month: July 2025

ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారాలకు మార్గం

కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో వర్షాకాలం నేపథ్యంలో ఏర్పడే సమస్యలను నివారించేందుకు డ్రైనేజీ వ్యవస్థను కార్పొరేటర్ శ్రీమతి సబిహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు శ్రీ మహమ్మద్ గౌసుద్దీన్ గారు, జలమండలి జనరల్ మేనేజర్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల జన సమీకరణ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

ఈరోజు సిటి ప్యాలస్,HAL కాలనీ, గాజులరామారంలో జరిగిన జన సమీకరణ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, శశికళ యాదవ రెడ్డి, గజ్జెల…

డ్రైనేజ్ సమస్యపై కోర్టు అసోసియేషన్ సభ్యులతో చర్చ.

బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు బాలాజీ నగర్ డివిజన్లోని నూతనంగా నిర్మిస్తున్న ఎస్టిపి ప్లాంట్ పనులను పర్యవేక్షించారు.. అలాగే అంబేద్కర్ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్యపై కోర్టు అసోసియేషన్ సభ్యులతో చర్చించి సమస్య పరిష్కరించే దిశగా సూచించారు ..…

HMWS&SB నూతన జనరల్ మేనేజర్ హరిశంకర్ గారిని కలిసిన కార్పొరేటర్ సబీహా గౌసుధీన్ గారు.

కూకట్‌పల్లి నియోజకవర్గం – అల్లాపూర్ డివిజన్కార్పొరేటర్ శ్రీమతి సబీహా గౌసుద్దీన్ గారు ఈరోజు HMWS&SB నూతన జనరల్ మేనేజర్ హరిశంకర్ గారిని కలిసి, ఆయనను ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించారు. అనంతరం పర్వత్ నగర్, వివేకానంద నగర్, గాయత్రీ నగర్, పద్మావతి…