Month: March 2025

ಹದ್ದು ಮೇಲ್ವಿಚಾರಣಾ ಯೋಜನೆಯನ್ನು ಶೀಘ್ರದಲ್ಲೇ ಜಾರಿಗೆ ತರಲಾಗುವುದು.

ಪತ್ತೇದಾರಿ ನಾಯಿಗಳು ವಿಶ್ವದ ಅತ್ಯಂತ ಸಾಮಾನ್ಯವಾದ ಪೊಲೀಸ್ ನಾಯಿಗಳಾಗಿವೆ. ಮತ್ತೊಂದು ಹೊಸ ಉಪಕ್ರಮವಾಗಿ, ತೆಲಂಗಾಣ ಪೊಲೀಸರು ಹದ್ದುಗಳಿಗೆ ತರಬೇತಿ ನೀಡಲು ಯೋಜಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಇದಕ್ಕಾಗಿ ತರಬೇತಿಯನ್ನೂ ಆರಂಭಿಸಲಾಗಿದೆ. ಹದ್ದು ಪ್ರಮುಖ ಆಧುನಿಕ ತಾಂತ್ರಿಕ ಸಾಧನಗಳೊಂದಿಗೆ ಸಜ್ಜುಗೊಳ್ಳಲಿದ್ದು, ಆಕಾಶದಲ್ಲಿ ಸುತ್ತುತ್ತದೆ. ಅನುಮತಿಯಿಲ್ಲದೆ ಹಾರುವ ಡ್ರೋನ್‌ಗಳನ್ನು…

అగ్రకులాల పేదలకు రాజీవ్ యువ వికాసం పథకం

హైదరాబాద్:మార్చి 25తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, ఇటీవల బడ్జెట్ లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లను…

தமிழகத்தில் மழைக்கு வாய்ப்பு

இந்திய பெருங்கடல் மற்றும் தென்கிழக்கு வங்க கடல் பகுதிகளில் இந்த வளிமண்டல கீழடுக்கு சுழற்சி காரணமாக மேற்கு தொடர்ச்சி மலை மற்றும் அதனை ஒட்டிய மாவட்டங்களில் இன்றும் நாளையும் மிதமான மழை பெய்ய வாய்ப்பு உள்ளது. மற்ற மாவட்டங்களில் வறண்ட வானிலையே…

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ! జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఒప్పందం రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనున్న జిఎన్ యూ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ

అమరావతి(24-3-2025): రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్…

ఏఐసీసీ మరియు టిపిసిసి పిలుపు మేరకు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు..జై భీమ్..జై సంవిధన్.. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్*

బాలానగర్ సామ్రాట్ హోటల్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం,తెలంగాణ రాష్ట్ర మహిళ సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభరాణి గార్ల ఆధ్వర్యంలో జరిగిన జై బాపు..జై భీమ్..జై సంవిధన్.. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ…

టీబీ నిర్మూలనకు ప్రభుత్వం కూడా సహరించాలి – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రపంచ టిబి డే దినోత్సవం సందర్భంగా రాందేవ్ రావు హాస్పిటల్లో టిబి అవగాహన కార్యక్రమంముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, డిఏంహెచ్ఓ ఉమ గౌరీ, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీదేవివిద్యార్థులతో ర్యాలీ తీస్తూ టీబీ అవగాహన కల్పించిన విద్యార్థులు, డాక్టర్లుప్రజల్లో టీబీ పై…

ప్రమాదవశాత్తు గాయపడిన మహిళ కానిస్టేబుల్ పద్మజను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బందోబస్తు కు వచ్చి ప్రమాదవశాత్తు గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మహిళ కానిస్టేబుల్ పద్మజను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.చికిత్స కు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని…

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ
కూటమి బలోపేతానికి తేరా పడుతుందా ?

టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహంఏప్రిల్ మొదటి వారంలో టీడీపీ ముఖ్య నేతలతో నారా లోకేష్ భేటీహైదరాబాద్ ; తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయడం కోసం టీడీపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు చర్చలు చేస్తున్నామని, భవిష్యత్ కార్యాచరణను అతి త్వరలోనే…

శేరి లింగంపల్లి కాంగ్రెస్ పార్టీకి షాక్

హైదర్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు,సీనియర్ నాయకులు వెంకటేష్ యాదవ్ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికగులాబి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుమళ్ళీ కేసీఆర్…