Month: January 2025

రెడీమిక్స్ లారీ డ్రైవర్ లకి రావలసిన వేతనం ఇప్పించిన*
-బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్*

పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఇండస్ట్రీ ఏరియా “ధనలక్ష్మి ట్రాన్స్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమిక్స్ కంపెనీ” డ్రైవర్ లుగ మొత్తం 21 మంది డ్రైవర్ లు గత కొన్ని సంవత్సరాలుగా పని చేయడం జరుగుతుంది… ఏమి కారణం ఏమి లేకున్నా కానీ…

హైదరాబాద్ మహానగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ .

హైదరాబాద్ మహానగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ghmc కమిషనర్ ఇలంబర్తిని కలిసిన బీ ఆర్ ఎస్ పార్టీ నగర మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు, వివేకానంద,…

പ്രിയനു ജ്യൂസില്‍ വിഷം കലര്‍ത്തി കൊന്ന പ്രിയരീതി

കേരളത്തിലെ പാറശാല സ്വദേശിയായ ഷാരോണ്‍ രാജ്, കന്യാകുമാരി ജില്ലയിലെ നെയ്യൂരിലുള്ള ഒരു സ്വകാര്യ കോളേജില്‍ ബി.എസ്.സി റേഡിയോളജി പഠനം നടത്തുകയായിരുന്നു. ഷാരോണ്‍ക്കും കാളിയക്കാവിള സ്വദേശിനിയായ ഗ്രീഷ്മ എന്ന കോളേജ് വിദ്യാര്‍ത്ഥിനിക്കും പ്രണയം വളര്‍ന്നു. 2022 ഒക്ടോബര്‍ 17-ന് ഷാരോണിന് ദേഹാസ്വാസ്ഥ്യം അനുഭവപ്പെട്ടതോടെ,…

தங்கம் விலை ரூபாய் 60,000/- ஆக அதிகரிப்பு

இந்தியாவில் ஒரு சவரன் தங்கம் விலை ரூபாய் 60,000 ஆக அதிகரித்துள்ளது. வரும் காலங்களில் தங்கம் விலை கூறிய வாய்ப்பில்லை இன்னும் அதிகரிக்கவே செய்யும் என பங்கு சந்தை வட்டாரங்கள் மதிப்பிட்டுள்ளன

ಪುದುಚೇರಿ ರಾಜ್ಯಪಾಲ ತಮಿಳಿಸೈ ಸೌಂದರರಾಜನ್ ವಿರುದ್ಧ ದೂರು

ಪುದುಚೇರಿ ರಾಜ್ಯದ ರಾಜ್ಯಪಾಲರಾದ ತಮಿಳಿಸೈ ಸೌಂದರರಾಜನ್ ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ ದೇವತೆ ಎಂದೆನಿಸಿರುವ ಆಕೆಯ ಬಗ್ಗೆ ತಪ್ಪಾದ ಮಾಹಿತಿಯನ್ನು ಹರಡಿದ್ದಾರೆ ಎಂಬ ಆರೋಪ ಕೇಳಿಬಂದಿದೆ. ವೈಜ್ಞಾನಿಕ ದೃಷ್ಟಿಯಿಂದ ಗೋಮೂತ್ರವನ್ನು ಕುಡಿಯಬಹುದು, ಇದು ಶರೀರಕ್ಕೆ ಒಳ್ಳೆಯದು ಎಂದು ಅವರು ಹೇಳಿದ್ದಾಗಿ ಉಲ್ಲೇಖಿಸಲಾಗಿದೆ. ಇದು ಸಂಪೂರ್ಣವಾಗಿ ತಪ್ಪಾದ…

नया समझौता – 3 लाख करोड़ का निवेश

महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस दावोस शहर गए हैं। अपनी यात्रा के दौरान, उन्होंने विभिन्न कंपनी प्रमुखों से मुलाकात की और निवेश आकर्षित करने का प्रयास किया। इस समझौते पर…

స్వాతంత్ర్య సమరవీరుల్లో అగ్రగన్యుడు నేతాజీ చంద్రబోస్:

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్బంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు..అనంతరం కూన…

వేలం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న హౌసింగ్ బోర్డు…
రోడ్ల విస్తరణలో ప్లాట్లు పోయే ప్రమాదం ఉంది…
కొనుగోలుదారులు జాగ్రత్త….
ఎంఎల్ఏ కృష్ణారావు హెచ్చరిక…..

ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌసింగ్ బోర్డు అధికారులకు సూచించారు. హౌసింగ్ బోర్డు అధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మునిసిపల్ చట్టాలను, మాస్టర్ ప్లాన్ లను పరిగణనలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్ముకుని సొమ్ముచేసుకోవడమే ధ్యేయంగా పనిచేయడం…

కూకట్పల్లి నియోజకవర్గంలో
రమ్య గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన T.G CM CUP వాలీబాల్ టోర్నమెంట్.

కూకట్పల్లి నియోజకవర్గంలోకల్చరల్ వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలోరమ్య గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన T.G CM CUP వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన సందర్భంగా..కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్…