సెప్టెంబర్ 29 వరకు తమిళనాడులో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కారైకాల్, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రానున్న 24 గంటల్లో మధ్య పశ్చిమ, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని సమాచారం.

About The Author